ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్పై ఢిల్లీ పోలీసులు మోపిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. వారిపై కేసు
MLA Jagadish Reddy | పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. కానీ ఇవాళ్నేమో సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నాడని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మ�
Telangana | నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డీఎస్సీతో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీలు ఇచ్�
Padi Kaushik Reddy | మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య ఎన్టీపీసీ ఫ్లైయాష్ వివాదం మరింత ముదురుతున్నది. అవినీతి చేయకపోతే ప్రమాణం చేయాలని మంత్రికి సవాలు విసిరిన పాడి కౌశిక్ రెడ్�
Telangana | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు �
KCR | తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నమోదైన రైల్రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్పై ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు
KCR | రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకు
రంగునీళ్లతో నగదు రెట్టింపు చేస్తామని చెప్పి రూ.33 లక్షలతో ఉడాయించిన బిహార్ రాష్ర్టానికి చెందిన మోసగాళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.24లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించి�
Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఒకప్పుడు డయల్-100కు కాల్చేసిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేవారు. ఇప్పుడు గంటల తరబడి స్పందన కరువవడంతో ఈ సేవలపై బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
లోక్సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు.