అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజైన నేడు శాసన సభలో తొలుత క్వశ్చన్ అవర్ జరుగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎ�
తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్కు దకిన నిధులను చూసైనా ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి భారీగా నిధులు కేటాయించినా, తెలంగాణ పదాన్ని �
ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్
స్టాఫ్నర్స్ సీనియార్టీ జాబితాలో అవకతవకలు జరిగాయని స్వయంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయం ఒప్పుకున్నది. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నదే నిజ�
తెలంగాణ సీపీగెట్(టీఎస్ సీపీగెట్-2024)కు సంబంధించిన వివిధ సబ్జెక్టుల ప్రాథమిక కీని https: //cpget.tsche.ac.inలో పెట్టామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి మంగళవారం తెలిపారు.
తెలంగాణ పురోగతిలో హైదరాబాద్ నగరం అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. రాజధాని చుట్టూ జరిగే అభివృద్ధే ప్రామాణికంగా చేసుకొని పెట్టుబడులు, కంపెనీల స్థాపన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రభావితమవుతాయి.
CM Revanth | వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. తాను స్వయంగా ప్రధానిని మూడుసార్లు కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాన�
Budget | కేంద్ర బడ్జెట్లో(Central budget) తెలంగాణకు మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని.సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy)అన్నారు.
KTR | తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జె
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది.
రాష్ట్ర శాసనసభా సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలపనున్నది.