పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఖైరతాబాద్ ఆర్టీఏలో కొత్త సిరీస్ బుధవారం ప్రారంభంకావడంతో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఒక్క రోజులో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు రూ. 51.18 లక్షల ఆదాయం సమకూరింది.
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీ యోగినిమాత ఆధ్యాత్మిక సేవాశ్రమంలో తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల నుండి వచ్చిన భక్తులు గ్రామదేవత మహిశాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర�
Gift a Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు.
Rains | తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర�
KTR | కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన పోరాటం రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకుంటే భారతమంత అని కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు.
KTR | కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నరు. అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది ఈ రోజు? ఏం జ�
KTR | తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మంగళవారం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాలపై స్పందించారు. అలాగే, సభకు క�
దేశం గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి (Ashok Goud) అన్నారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్
Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్మెంట్ డేట్ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడుతూ.. ఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు.