ఈ పద్యం తిక్కన రచించిన మహాభారతం (విరాట పర్వం) లోనిది. ఆకలిగొన్న సింహం మనసు వికలమై గుహలో ఉంటూ, ఏనుగుల గుంపును చూసి వాటి మీదికి ఒక్కసారిగా లంఘించినట్లు అజ్ఞాతంలో ఉన్న అర్జునుడు కౌరవసేనపై సమరోత్సాహంతో వస్తు�
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగం
రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో రూపాయి తెప్పించలేకపోయారని, అలాంటి వారికి పదవులున్నా, లేకున్నా ఒక్కటేనని వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా సమీపంలో నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రాష్ట్ర ఉద్యాన వర్సిటీకి ‘ప్రభుత్వ తెగులు’ పట్టింది. ఆ వర్సిటీలోని కూరగాయలు, ఔషధ మొక్కలు, పండ్లు, పూల సాగు విభాగాలను వ్యవసాయ వర్సిటీ నుంచి ఉద్యాన కళాశాల ఆవరణలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్ప
దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్వేదికగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ను డిస్మిస్ చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది. అంతరంగీక రక్షణకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం రూ.3,349 కోట్లు మాత్రమే కేటాయించి, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో గతంకంటే రూ.35
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్ కుమార్ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చ
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెల
Jagadish Reddy | నాడు నిండు కుండలా ఉన్న మానేరు.. నేడు అడుగంటిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్దే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగ�
Kishan Reddy | రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏం లేదని