రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. బకాయి ఉన్న డీఏల్లో ఒకటా, రెండా ఎన్ని ఇవ్వాలన్నది ముఖ్యమ
Rains | రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింద�
Vinod Kumar | కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. కానీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఈ లోక్సభ సమావేశాల్లో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు.. కనీసం 8
Central budget | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు.
Rave Party | రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువ�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొ
CM Revanth Reddy | హైదరాబాద్లోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు
నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ (KTR) నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర�
జూలై 15న తెలంగాణ ట్రాన్స్కోలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కె.రఘు, జూలై 16న కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు పత్రికల్ల�
కొన్ని సందర్భాలు, కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది నాయకుల గురించి చెప్పడానికి ఏ ఉపమానాలూ సరిపోవు. అట్లాంటి సందర్భం మొన్నటి కేంద్ర బడ్జెట్ అయితే, అట్లాంటి ప్రభుత్వం ఎన్డీయే, ఆ నాయకుడు మోదీ.
ఈ పద్యం తిక్కన రచించిన మహాభారతం (విరాట పర్వం) లోనిది. ఆకలిగొన్న సింహం మనసు వికలమై గుహలో ఉంటూ, ఏనుగుల గుంపును చూసి వాటి మీదికి ఒక్కసారిగా లంఘించినట్లు అజ్ఞాతంలో ఉన్న అర్జునుడు కౌరవసేనపై సమరోత్సాహంతో వస్తు�