ఆయుర్వేద డాక్టర్లను గుర్తించి, వారిపై వైద్యారోగ్య శాఖ చేస్తున్న దాడులను నిలిపివేయాలని తెలంగాణ పారంపర్య వైద్య మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాత్రి మహారుషి డిమాండ్ చేశారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్
Crop Loans | ఈ నెల 30న రెండో విడుత రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడతలో భాగంగా రూ. లక్ష
KTR | ముదిగొండ మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 17 ఏండ్లు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రై�
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ (Free Bus For Woman) సౌకర్యం కల్పిస్తూ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహి�
కొలనుపాకలోని ప్రసిద్ధ జైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న జైనశిల్ప సంగ్రహాలయంలో వందలోపు శిల్పాలు, శాసనాలు ఉన్నాయని, ఇవి ఎంతో అపురూపమైనవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
Telangana | బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిద్దిపేట అర్బన్ మం డలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడలో 20 డబుల్ బెడ్ రూమ్లను ప్రభుత్వమే నిర్మించి వారికి అం దించింది. నాడు పిట్టలవాడ గ్రామ ప్రజల కోరిక మేరకు నాటి మ�
YS Sharmila | ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని.. వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించ�
ఒక ప్రాంతానికే ఉనికిగా మారి, స్థానికులకు గర్వకారణమయ్యే ఓ ఉత్పత్తిపట్ల అంతులేని అనుబంధం ఉంటుంది. ఆ గుర్తింపునకు స్పష్టత ఉండటం న్యాయమే! ఇంతలో ఎవరో ఒకరు వచ్చి... ఆ ఉత్పత్తిని అనుకరించడం మొదలుపెడితే... అదే పేరు
‘తలాపునా పారుతుంది గోదారీ.. నీ చేను నీ చెలుక ఎడారి’ అంటూ తెలంగాణ ఉద్యమంలో పాటలు కైగట్టి పాడుకున్నాం. నీళ్ల విషయంలో తెలంగాణ పడుతున్న గోసను చూసి దేశమే కన్నీళ్లు పెట్టుకున్నది.
తెలంగాణపై మేధావులు ఒక శ్వేతపత్రం ఇవ్వగలరా? సాధారణంగానైతే శ్వేతపత్రాలు ఇచ్చేది ప్రభుత్వాలు. లేదా ఏదో ఒక అధికారంలో ఉండేవారు. అటువంటి స్థితిలో మేధావులను ఇవ్వమనటం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయినప్పటికీ అట్లా �
రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కేంద్రబడ్జెట్లో హైదరాబాద్కు ఎంత తెచ్చారు ? రాష్ర్టానికి నిధులు తేలేని కిషన్రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర