రుణమాఫీ అమలులో ఆర్థికంగా సాధ్యమైనంత వరకు భారం తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తన కుయుక్తులను కొనసాగిస్తున్నది తొలి విడుత మాదిరిగానే రెండో విడుతలోనూ రకరకాల కారణాలను చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను అ
రెండో విడుత రుణమాఫీ జాబితాను చూస్తే.. రైతుల అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. మొదటి విడుత మాదిరిగానే.. రెండో విడుతలోనూ ప్రభుత్వం భారీగానే కోత విధించినట్లు గణాంకాలను చూస్తే అర్థమవుతున్నది.
రెండో విడతలో కరీంనగర్ జిల్లాకు చెందిన 18,510 మంది రైతులకు సంబంధించి రూ. 173.33 కోట్ల రుణమాఫీ జరిగింది. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు.
Harish Rao | రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరుగడం బాధాకరమన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సి
TG High Court | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Jishnu Dev Varma | తెలంగాణ గర్నవర్గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్భవన్ పేర్కొంది.
Justice Lokur | విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు సీ�
Telangana Assembly | రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీని ముట
Praja vani | సీఎం రేవంత్ రెడ్డిపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి సంచులు నింపుకోవద్దా..? ఆయన ఉట్టిగనే మందికి వేస్తాడా..? అని ఆమె ఘాటుగా వ్యాఖ్య�
Crop Loans | అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగ�
CM Revanth Reddy | అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబునాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
Uday Scheme | రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్న
KTR | సింగరేణి వే బ్రిడ్జిల వద్ద బొగ్గు లారీ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలంటూ సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్, అన్లో�
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ (సీఈఎన్)-03/2024ను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చే
ఆయుర్వేద డాక్టర్లను గుర్తించి, వారిపై వైద్యారోగ్య శాఖ చేస్తున్న దాడులను నిలిపివేయాలని తెలంగాణ పారంపర్య వైద్య మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాత్రి మహారుషి డిమాండ్ చేశారు.