హెచ్ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ నెమ్మదిగా సాగుతున్న
‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్కు రూ. 6 వేల లంచం సమర్పించ�
Sunitha Rao | జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్' పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాం�
Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్
CS Shanti Kumari | ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక�
Harish Rao | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ మాని.. ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. ఇవాళ రాష్ట్రంలో పరిపా
CS Shanti Kumari | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన�
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్య
Koppula Eshwar | కాంగ్రెస్ పాలనలో హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గ్రెస్ ఏడునెలల పాలనలో ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో 36 మంది విద్యార్�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విదుదల చేశారు. అనంతరం అ�
TG EAPCET | టీజీ ఎప్సెట్ తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. తుది విడుతలో 9881 సీట్లు భర్తీ కాగా, ఇప్పటి వరకు 94.20 శాతం సీట్ల కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు. మొత్తంగా 86,943 సీట్లు ఉండగా,
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. దేశానికే అన్నప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పథకం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్ట�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తున్నదంటే చాలు ‘టార్గెట్లు రీచ్ అయ్యారా?’ అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు.