Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల దీనస్థితిపై వారి కుటుంబసభ్యులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన వేళ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సచివాలయం వద్ద ధర్నా చేసేందుకు వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్లను అర�
KTR | దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని విమర్శించారు.
Telangana | వికారాబాద్ జిల్లాలో పార్టీ చేసుకుందామని పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బడ్వైజర్ బీరు తాగుదామని ఓపెన్ చేయబోయిన వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. �
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. తమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవ
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.
KTR | కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పర
KTR | స్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే తప్ప ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదని కేటీఆర్ సూచించారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రమని అన్నారు. విద్యుత్ సంస్�
కోర్టు వివాదంలో ఉన్న దాదాపు 20 ఎకరాల తమ భూమిని కబ్జాదారులతో కలిసి పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఓ బాధితుడు ఆరోపించారు. కబ్జాదారులు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిష
సర్కారు ఆదాయం తగ్గుతున్నది.. ఖర్చులు పెరుగుతున్నయ్.. పథకాలు నడిపే పరిస్థితి కానరావడం లేదు.. ఈ దశలో ధరలు పెంచుడు.. పైసలు పిండుడు ఎలా? ప్రణాళికలు సిద్ధం చేయండి.. అని సీఎం రేవంత్రెడ్డి అధికాదాయాన్ని ఇచ్చే శాఖ�
వారంతా పోలీసుల భార్యలు.. తమ భర్తలు పడుతున్న ఇబ్బందులను చూడలేక రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఊగిపోయిన పెద్దలు ఆ �
‘పోలీసులా.. లేక కూలీలా? పండుగలేదు. పబ్బంలేదు. రోగమొచ్చినా సెలవివ్వరు.. మా భర్తలు నెలకోసారి ఇంటికి వస్తే ఎలా.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తారా..’ అంటూ బెటాలియన్కు చెందిన పోలీస్ కుటుంబాలు రోడ్డెక్కాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టల్ని తరలించనున్నదా? గత లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పని చేసిందా? శివసేన (షిండే వర్గం) కార్యదర్శి, పార్టీ ప్రతిని�
ప్రత్యేక రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాల్ని అరికట్టేందుకు అద్భుతమైన ఆలోచన చేశారు. అదే షీ టీమ్స్ ఏర్పాటు. బహ�