KTR | రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నది.
KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వరంగల్లోని కాకతీ�
Telangana Police | తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై పోలీసుశాఖ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వారి సమస్యలను పరిష్కరించకపోగా ఆందోళనలు చేస్తున్నవారిపై ఆర్టికల్ 311ను ప్�
MLC Elections | వచ్చే యేడాది మార్చి, ఆగస్టు నెలల్లో శాసనమండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లుగా కాగా ఒకటి పట్టభద్రుల స్థానం, రెండు ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. కాగా పట్టభద్రులు,
Telangana Police | రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బెటాలియన్ బైఠా యించింది. విధుల పేరుతో వెట్టి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఏక్ పోల�
పండుగ ఏదైనా బంతి పువ్వు ఉండాల్సిందే. డిమాండ్కు అనుగుణంగా వినూత్నంగా బంతి సాగును చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఎంతో మంది రైతులు. తిమ్మాపూర్ మండలంలో ఏటా 20 ఎకరాల వరకు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.
జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గవలసి వస్తుందని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రజలను భయపెట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హయాంలో నిత్యం విద్యుత్ కోతల�
ఆదివాసుల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన పద్మశ్రీ కనక రాజు శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కనక రాజు అంత్యక్రియలు అతని స్వగ్రామమైన జైనూర్ మండలంలోని మార్లవా�
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేశారు. ‘టీజీఎస్పీ హటావో.. ఏక్ పోలీస్ బనావో..” నినాదంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ైప్లె ఓవర్ బ్రిడ్జిపై గుడిపేట 13వ బెటాల
MLA Sabitha | ఏక్ పోలీసు విధానం అమలు చేయాలని కోరుతూ.. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలోనే ఇది మొదటిసారి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకు రావటా�
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.