కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై ఓ యువ రైతు తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో వరుసగా రెండోసారి.. తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచాడు. ఆ నారు ప
1.67 కోట్లు విడుదల.. 33,557 మందికి లబ్ధి స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెక్కు అందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో సేవలు అందించిన అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 చొ�
డిగ్రీస్థాయిలో క్లస్టర్ విధానం అమలుకు యోచన 6 కాలేజీలకు ఒకటి చొప్పున క్లస్టర్ ఏర్పాటు తొలుత పైలట్ ప్రాజెక్టు.. ఆ తర్వాతే రాష్ట్రమంతా మార్గదర్శకాలు రూపొందిస్తున్న ఉన్నత విద్యామండలి హైదరాబాద్, జూలై 15 (న
ఓడిపోతాననే భయంతోనే నోట్ల కట్టలు, కుంకుమ భరిణిలు పంచుతున్నవా! ప్రజల మద్దతు ఉంటే ఇంత భయమెందుకు? ఓట్ల కోసం గింత దిగజారుడు రాజకీయాలా? జిమ్మిక్కులతో ప్రజల మనసు గెలువలేవు ఈటలపై మంత్రి హరీశ్రావు మండిపాటు ప్రజ�
‘కృష్ణా’పై తొలుత కోర్టుకు వెళ్లింది మేమే ఏపీ ప్రభుత్వ తీరుపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట, జూలై 15(నమస్తే తెలంగాణ): దొంగే దొంగ అన్న చందంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీ
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం రేవంత్పై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం నిర్మల్ అర్బన్, జూలై 15: టీఆర్ఎస్ సర్కారు చేపట్టే పథకాలు, అభివృద్ధిని చూస్తే కొందరికి గిట్టడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్ల
నాగర్కర్నూల్, జూలై 15: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం ‘దిశ’ సమీక్ష సమావేశంలోని తన మాటలను వక్రీకరిస్తూ పలు మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
ఎంపీ బండా ప్రకాశ్ వెల్లడి మహబూబ్నగర్, జూలై 15: అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ టీఆర్ఎస్ అని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియ�
ఎమ్మార్పీఎస్ను చీల్చే కుట్ర చేసిండు ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కమలాపూర్, జూలై 15: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. �
తాత్కాలిక జూనియర్ లెక్చరర్ల కేసుల్లో హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఒకే అంశంపై ఎన్ని పిటిషన్లు వేస్తారని గురుకుల కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల
కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయనున్న కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ�
13.17 ఎకరాల కబ్జాకు యత్నం తాసిల్దార్ ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 15 (నమస్తే తెలంగాణ): హాట్కేక్లా ఉన్న కాప్రా కస్టోడియన్ భూములపై మళ్లీ రియల్టర్లు కన్నుపడింది. తా�
ఏపీ సర్కారుకు కేఆర్ఎంబీ లేఖ విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణకు హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): అనుమతిలేకుండా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను చేపట్టవద్ద ని ఏపీ సర్కారుకు కేఆర్ఎంబీ గురువ�