సిద్దిపేట జిల్లాలో విస్తృత స్థాయిలో అభివృద్ధి రాజీవ్ రహదారిని ఆనుకొని దట్టమైన అడవి సీఎం సూచనతో ఆయుర్వేద మొక్కల పెంపకం తీరొక్క మొక్కలు, అనేక జంతువులకు ఆలవాలం పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర�
పైకి కనిపించేంత నీతిమంతుడు కాదు 2 కోట్లు ప్రభుత్వం నుంచి రానివ్వలేదు నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు రోడ్డున పడటానికి రాజేందరే కారణం విజయలక్ష్మి ఆగ్రో నిర్వాహకురాలు కన్న శివకుమారి సంచలన ఆరోపణ హుజూరాబా�
ఆకాశమార్గంలో భారీ జలాశయాన్ని వీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్లో 10.637 టీఎంసీల గోదావరి జలాలు సిద్దిపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా ని�
విత్తనాల దిగుమతిపై సుంకం తగ్గింపు చెన్నై కస్టమ్స్ అధికారులకు ఆదేశాలు త్వరలో అధికారిక ఉత్తర్వులు ఫలించనున్న రాష్ట్ర ప్రభుత్వం కృషి మరో ఐదు జిల్లాల్లో సాగుకు అనుమతి హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగ�
11 ఏండ్లుగా ఓ టెకీ ప్రయాణాలు కుమారుడికి బుద్ధిమాంద్యంతో భీష్మ ప్రతిజ్ఞ కాలుష్య నివారణకు సైక్లింగే బెస్ట్ అని ప్రచారం సొంతంగా కమ్యూనిటీ సైకిల్ రూపకల్పన హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగా�
ఇప్పటికే 13 జిల్లాల్లో ఏసీసీ ఏర్పాటు నెలాఖరులోగా మరో 14 చోట్ల.. 16వేల వీధికుక్కలకు స్టెరిలైజేషన్ మేనకాగాంధీతో సహా జంతు ప్రేమికుల ప్రశంసలు హైదరాబాద్, అక్టోబరు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లా కే�
చిన్నపాటి జాగ్రత్తలతో రక్షణ పండుగలకు ఊరెళ్తే పోలీసులకు చెప్పండి చోరీల నివారణకు పోలీసుల సూచనలు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా పండుగను సొంత ఊరిలో చేసుకొనేందుకు పట్టణాల నుంచి ప్రజలు పెద్ద సం
ఉత్తర భాగానికి త్వరలో డీపీఆర్ కేంద్రానికి చేరిన అలైన్మెంట్ హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి దసరా తర్వాత అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికాశాఖ మూడేండ్లుగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు
బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలో బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు జాతీయ బౌద్ధబోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి ల�
నియమావళి, నిబంధనలు బేఖాతర్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై సోమవారం కేసు నమోదు చేసినట్�
19 నామినేషన్ల తిరస్కరణ రేపటి వరకు ఉపసంహరణ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశార�
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశ ప్రగతికి ప్రథమ సోపానం. గాంధీ మొదలు ఎంతోమంది గొప్ప నాయకులు, మేధావులు గ్రామీణాభివృద్ధి ప్రాధాన్యాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాం�
ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం గంటన్నరకు పైగా సాగిన సమావేశం పూర్ణకుంభంతో వేదపండితుల స్వాగతం సీఎం దంపతులకు స్వామి ఆశీర్వాదం ఆశ్రమంలో సీఎం సహపంక్తి భోజనం హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలో�