మేడారంలాంటి జాతర్లలో బాగా వినిపించే మాట. ఈ పదబంధం గురించి తెలియని వ్యక్తులు ‘ఎదురుకోలు, ఎదురుకోళ్లు’ను ఒకే అర్థం వచ్చేలా వాడుతున్నారు. ఎదురుకోలు వేరు, ఎదురుకోళ్లు వేరు. ‘ఎదురుకోలు’ అనేది పెండ్లి వంటి శు�
పౌరాణిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం కలగలసిన అందమైన ప్రదేశం.. గాంధారి ఖిల్లా. విభిన్న సంస్కృతుల నిలయంగా విలసిల్లుతున్న ఈ గిరిపై గిరిజనుల సంబురం వైభవంగా కొనసాగుతున్నది. కొండపై కొలువుదీ
పన్నెండు మెట్ల కిన్నెరపై ఆయన వేళ్లు చకచకా కదలాడతాయి. ఏక్తారను సితార్ కన్నా మిన్నగా పలికించగలడు. కిక్రీ వాద్య విన్యాసం చేస్తూ ఆయన చెప్పే విక్రం రాజు కథ వింటే ఫికర్లన్నీ దూరం అవుతాయి. ఆదిలాబాద్ జిల్లా ద�
హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన �
హైదరాబాద్ : ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమం�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధక, వ్యవసాయశాఖల మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన మంత్రి మసబ్ట�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో మర్�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానానికి గురవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను త్వ
హైదరాబాద్ : తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థులను మరోసారి �
మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊసరవెల్లికి వంశోద్ధారకుడని, పార్టీలు మార్చిన ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జోకర్లా మాట్లాడుతూ బ్రోక�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబా