రెండున్నరేండ్లుగా తెలియని కుమారుడి ఆచూకీ తనయుడి కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల మనసు సాయం చేయాలంటూ.. ఎమ్మెల్యే గాంధీకి వేడుకోలు మియాపూర్ ,నవంబర్ 26 :ఒక్కగానొక్క కొడుకు… కనిపించకుండాపోవడంతో ఆ తల్లిద�
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ డాక్టర్ను సైబర్ చీటర్స్ రిమోట్ యాప్ డౌన్లోడ్ చేయించి ఖాతా ఖాళీ చేశారు. చిక్కడపల్లికి చెందిన డాక్టర్ సంగ్రామ్ తన
అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ సిటీబ్యూరో, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ఇప్పటికే కరోనా రెండు వేవ్స్తో సతమతమవుతూ �
గతంలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంలో 15 నుంచి 20 మంది కొనుగోలు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్లైన్ వేలం సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ వ్యాపారం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తో�
గతంలో రోడ్డుపైనే వ్యర్థాలు ఇక రోడ్డు వెంట చెత్తకుప్పలకు చెక్ స్ట్రీట్ఫుడ్ వెండింగ్ స్టాల్ల ఏర్పాటు డిసెంబర్ 5న ప్రారంభానికి సన్నాహాలు సుల్తాన్బజార్, నవంబర్ 26 : ఉత్తమ డివిజన్గా పేరుగాంచిన విజయ
బాగ్లింగంపలిలోఅస్తవ్యస్తంగా టాయిలెట్లు చిక్కడపల్లి, నవంబర్ 26 : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. బాగ్లింగంపల�
అబిడ్స్, నవంబర్ 26 : ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నగరంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2021 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అన్ని �
టీ హబ్ స్టార్టప్లకు ఫోర్బ్ జాబితాలోస్థానం గర్వకారణం హైదరాబాద్లో వాణిజ్య భవనాల అద్దెలు 33శాతం తక్కువ సీఐఐ సదస్సులో పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ లైఫ్ సైన్సెస్లో రాష్ర్టానికి అద్భుత భవిష్�
ఉన్నత విద్యాసంస్థల్లో ఆదివాసీ పిల్లలకు సీటు ఫీజులు కట్టడానికి అడ్డొస్తున్న ఆర్థిక ఇబ్బందులు సాయం కోసం కొలవార్ గిరిపుత్రుల అభ్యర్థనలు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): అక్షరమంటే తెలియన
అక్రమంగా తరలిస్తున్న అక్కడి వ్యాపారులు అడ్డుకుంటున్న పోలీసులు ఉండవెల్లి, నవంబర్ 26: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏపీకి చెందిన కొందరు మిల్లర్లు, వ్యాపారులు అక్కడి ధాన్యాన్ని ఇక్క�
మియాపూర్, నవంబర్ 26 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్నదని, వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజ�
రూ.2,250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా చర్చలు న్యూఢిల్లీ, నవంబర్ 26: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ మరో కొత్త ప్లాంటు ఏర్పాటుకు సన్నద్�