టెండర్లు వచ్చిన వారితో పాత దుకాణదారుల పైరవీలుకొత్త వారికి చిక్కుగా మారుతున్న ‘అడ్డా’షాపు షురూ చేసినా.. చేయకపోయినా.. లైసెన్స్ ఫీ చెల్లించాల్సిందే..డిసెంబరు 1 నుంచి కొత్త వైన్స్ దుకాణాలు బంజారాహిల్స్, న�
మన్సూరాబాద్, నవంబర్ 27: కులవృత్తుల పరిరక్షణ కోసం గౌడ సంఘం నాయకులు పాటుపడుతూ తాటి,ఈత మొక్కలు నాటేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. న�
ఉప్పల్, నవంబర్ 27 : థీమ్ పార్కుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ రింగ్రోడ్డులో రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్న స్మార్టు పార్కును శ
బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్కళాశాలలో పట్టభద్రుల దినోత్సవంకుత్బుల్లాపూర్, నవంబర్ 27: మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో కృత్రి మ మేధస్సు ఎంతగానో అవసరమని దానికి దీటుగా మహిళలు రాణించాలని జేఎ
దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో జాబ్మేళా3400 దరఖాస్తులు.. 1465 మంది హాజరు..సమయాన్ని వృథా చేయకండి..దేశానికి ఆదర్శంగా నిలవండియువతకు సీపీ అంజనీకుమార్ దిశానిర్దేశంచాంద్రాయణగుట్ట, నవంబర్ 27 : దక్షిణ మండలం పోలీసు�
అడవి.. అంటేనే ఆనందం. అడవి.. అంటేనే స్వేచ్ఛకు ప్రతిరూపం. అందుకే, అడవి తల్లి ఒడిలో మరింత స్వేచ్ఛగా విహరించేందుకు ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’లో వాలిపోయాం. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, పచ్చని ప్రకృతిలో సేదత�
భజన సంప్రదాయం తెలంగాణ సొత్తు! భక్త రామదాసు సంకీర్తనలు భజన సాహిత్యానికి ఊపునిచ్చాయి, ఉత్సాహాన్ని తెచ్చాయి. కానీ, క్రమంగా ఈ సనాతన సంప్రదాయం అంతరించిపోతున్నది. అందుకు ప్రజలనిర్లిప్తతా ఓ కారణమే. కానీ, సిద్ది�
Telangana | తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హా�
శ్రీశైలం నవంబర్ 27 : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం త
Telangana | ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
Telangana | దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజ
Nallagonda | నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా మహిళా సమాఖ్య �
Pocharam Srinivas reddy | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రో