ఏపీలో సంక్రాంతి సందర్భంగా రేట్లకు రెక్కలు హైదరాబాద్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): సంక్రాంతి మందు ఏపీలో కోడిపుంజుల ధరలు అమాంతం పెరిగాయి. పందెం బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు బంగారం రేట్లను తలపిస్తున్నాయి. రకాన�
కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పనులు సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజె�
రాష్ర్టాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో, వాటిని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటున్నది. భవిష్యత్ అవసరాలను గమనిస్తూ అవకాశాలున్న రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య పరికర�
ఒకప్పుడు భూసార పరీక్షలు చేయించాలంటే ఓ పెద్ద పని. వ్యవసాయ అధికారులు వచ్చి, పొలంలో మట్టి నమూనాలను సేకరించుకొని వెళ్లేవారు. పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడానికి వారం, పది రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ఆధునిక స
TSRTC | తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు వాష్రూం సదుపాయం వినియోగించుకునేలా ఆయా బస్సు రూట్లలోని పెట్రోల్ బంక్ల వద్ద
Minister KTR | జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున
CM KCR | ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీ�
KTR | కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్.ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతి లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వే