Telangana | ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజే 1 కాలువలను ప�
ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ 18004255364 తనిఖీలకు అటవీశాఖ ప్రత్యేక బృందాలు హైదరాబాద్, జనవరి 13 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు గాజుపూతతో కూడిన సింథటిక్, నైలాన్ మాంజాలు వినియోగించొద్దని అటవీశ�
మరో మైలురాయికి తెలంగాణ 35 రోజుల్లో కోటి డోసులు పంపిణీ అభినందించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 13 : కొవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసిన తొలి పె�
మోదీ హయాంలో దేశం దివాళా తీసింది కేసీఆర్ను అంటే పుట్టగతులుండవ్ పిచ్చికూతలు నడువయ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని �
హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ)/మలక్పేట: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బొట్ల కమలాకర్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.3 లక్షల విలువైన వినికిడి యంత్రం మంజూరైంది. ఆ ఉపకరణాన్ని గురువారం దివ్యాంగుల సహకా
ఏడేండ్లలో వారు చేసిందేమీలేదు చెప్పుకోవడానికీ ఏం లేదు విద్వేషాన్ని సుపరిపాలనతో అడ్డుకొంటాం బీజేపీవి దిగజారుడు రాజకీయాలు! యూపీలో ప్రచారంపై త్వరలో స్పందిస్తా తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే నాకు ఇష్టం ‘ఆస్క�
అద్భుత ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి మానస పుత్రిక రెండేండ్లలో 632 చదరపు కిలోమీటర్లు పెరిగిన అడవి అడవి పెరుగుదలలో దేశంలోనే మనది రెండోస్థానం మెగాసిటీల్లో అటవీ విస్తీర్ణంలో హైదరాబాద్ నంబర్ 1 ఫారెస్ట్ సర్వే ఆ
ట్విట్టర్ ద్వారా సమస్యను తెలుసుకొన్న మంత్రి సీఎంఆర్ఎఫ్ నుంచి 2 లక్షలు మంజూరు అన్నపురెడ్డిపల్లి, జనవరి 13: నిరుపేద యువకుడి వైద్యానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. భద్రాద్రి కొత్తగూ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు టీటీడీకి భారత్ బయోటెక్ 2 కోట్ల విరాళం హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైక�
న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన మైండ్ట్రీ..వరంగల్లో ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ టీమ్ 8-2 తేడాతో