హైదరాబాద్, జనవరి 14: సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టం) అమలులో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు సీసీటీఎన్�
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశంసలు లేఖ రాసిన జల్శక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అధికారులకు మంత్రి హరీశ్రావు అభినందనలు సిద్దిపేట, జనవరి 14: స్వచ్ఛ భారత్లో సిద్దిపేట జిల్లా మెరుగైన స్�
ఏజ్ తక్కువున్నా అవకాశం రెండేండ్ల వయసు సడలింపు ముందుగా దరఖాస్తు చేస్తేనే చాన్స్ మార్చి 3 వరకు ఎస్సెస్సీ పరీక్ష ఫీజు గడువు హైదరాబాద్, జనవరి 14 : పదో తరగతి వార్షిక పరీక్షలు (ఎస్సెస్సీ) రాసే విద్యార్థులకు ప్�
హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 2,398 కేసులు వెలుగుచూడగా, ముగ్గురు మృతిచెందారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 21,676 మంది చికిత్సపొందుతూ ఐసొలేషన్లో ఉన్నార�
చిన్నవయసులోనే పురాణాలపై అధ్యయనం 15వ ఏట నుంచే శాస్త్రబద్ధంగా ప్రవచనాలు ఇతిహాసాలను సామాన్యులకు చేర్చిన ఘనుడు టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా సేవలు సమయోచిత వ్యాఖ్యానాలతో ప్రజలకు చేరువ పీవీ, బూర్గుల వంటి వ�
రాష్ట్రంలో వేగంగా వైరస్ వ్యాప్తి పండుగల వేళ జర భద్రం హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు వారాల్లోనే ఎనిమిదిన్నర రెట్లు పెరిగింది. ఈ నెలారంభంలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగార�
ఆయన వల్లే అటవీ విస్తీర్ణం పెంపుదలలో 2వ స్థానం మూడేండ్లలో మొదటి స్థానం సాధిస్తాం 2025 నాటికి 42% పచ్చదనమే లక్ష్యం ‘నమస్తే తెలంగాణ’తో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫారెస
సీఎం వెంట 60 లక్షల మంది సైన్యం రైతులపై ప్రేమ ఉంటే మోదీకి లెటర్ రాయాలి బీజేపీ నేత బండికి ఎమ్మెల్సీ పల్లా డిమాండ్ స్టేషన్ఘన్పూర్లో రైతుబంధు సంబురాలు స్టేషన్ఘన్పూర్, జనవరి 14: రైతుల కోసం పోరాడుతున్న స�
సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కచోట చేరిన కుటుంబం సందడిగా ఐదో వార్షికోత్సవం రఘునాథపాలెం, జనవరి 14: ఉద్యోగ, ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఐదుతరాల వారు సంక్రాంతి పండుగ పూట ఒక్
హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)..తెలంగాణతో సహా 9 రాష్ర్టాల్లో 15 సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్ని చేజిక్కించుకుంది. దే�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వర్షం కురియడంతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సర�
Telangana Rains | కర్ణాటక నుంచి ఒడిశా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి శుక్రవారం స్థిరంగా కొనసాగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో
Governor Tamilisai | తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమృద్ధి పండిన పంటలు ఇంటికి వచ్చిన వేళ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు
Green India Challenge | మనుషులకి, మొక్కలకి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అని యంగ్ హీరో అశోక్ గల్లా అన్నారు. ఆయన హీరోగా నటించిన “హీరో” సినిమా విడుదలవుతున్న సందర్భంగా