హైదరాబాద్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పురుషుల జట్టు విజేతగా నిలిచింది. దశాబ్ద కాలంలో ఓయూ టీమ్ టైటిల్ గెలువడం ఇది తొలిసారి. చివరిసారి 2013లో కాంస�
Telangana Covid-19 Update | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,707 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 582
telangana ENC letter to krmb chairman | కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్ను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్
IIT Hyderabad | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)కు చెందిన 120 మంది విద్యార్థులు, సిబ్బంది గడిచిన వారంలో కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులనూ సైతం నిలిపివేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద�
MLA Chander | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరి సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
KNRUHS | హైదరాబాద్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర�
Osmania Hospital | నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 69 మంది మెడికల్ స్టూడెంట్స్తో పాటు పలువురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నా�
స్వచ్ఛంద సంస్థలకు కరోనా కష్టాలు ఆగిన విరాళాలు, సేవా కార్యక్రమాలు ముందస్తు ప్రణాళికలు తారుమారు ఆన్లైన్లోనే చెల్లింపులు, పలకరింపులు అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12: ఉద్యో
ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం మిర్చి, మక్క, కూరగాయ పంటలకు నష్టం కాశీబుగ్గలో అత్యధికంగా 7.73 సెం.మీ. రాష్ట్రంలో నేడు, రేపు వానలు వరంగల్/భద్రాద్రి కొత్తగూడెం, నమ
బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై పాతవర్గం ఫైర్ వంద మందికిపైగా సీనియర్ నాయకుల సమావేశం బండి సొంత జిల్లా నుంచే తిరుగుబాటుపై సర్వత్రా చర్చ కరీంనగర్, జనవరి 12 : పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ వ్యవహారశైల�
కేసుల ఉపసంహరణతోనే సమస్యల పరిష్కారం రాష్ర్టాలు విడిపోయిన ఏడేండ్లకు చట్ట సవరణా? సింగరేణి సంస్థలో ఏపీకి వాటాలు ఎక్కడివి? ప్రతి ఇంచు మాదే.. పైసా ఆదాయం ఇవ్వం విభజన సమస్యల పరిష్కారంపై సమావేశంలో ఏపీకి తేల్చి చె�
సుల్తాన్బజార్, జనవరి 12: కొవిడ్, బ్లాక్ ఫం గస్ విజృంభించినప్పుడు బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) శస్త్రచికిత్సల నిపుణుల సంఘానికి ఉత్తమ అవార్డు లభించ�