హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్రావు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్ చేశారు. హనుమాన్ స్త్రోత్రాన్ని తన ట్వీట్లో పేర్కొన్నారు.
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్
(శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.)
శ్రీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు.
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్,
బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్.#HanumanJayanti pic.twitter.com/EiHcmhGH9M— Harish Rao Thanneeru (@trsharish) April 16, 2022