సుబేదారి, జనవరి 23 : వడగండ్ల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్ర భుత్వం ఆదుకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. దెబ్బతిన్న పంటల నష్టం నివేదికలను వెంటనే అందజేయాలని ఆయా శాఖల అధి
ఫార్మా సిటీ, పారిశ్రామిక కారిడార్లకు రూ.14,000 కోట్లివ్వండి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వండి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో హైదరాబాద్ ఎన్డీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించండి కేంద్ర ఆర్థికమంత్�
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశ్న హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్న సంధించారు. సండే క్విజ్ పేరుతో ప్రశ్నలు వే
మన ఊరు.. మన బడి తొలి విడతలో నిర్మాణం 9,123 స్కూళ్లలో రూ.3,497.62 కోట్ల వ్యయం కొత్తగా నిర్మించే తరగతి గదులకు దాతల పేర్లు పనుల పర్యవేక్షణ పాఠశాల నిర్వహణ కమిటీలకే మొత్తం వ్యయంలో 15% రివాల్వింగ్ ఫండ్ ఒకట్రెండు రోజుల్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం విద్యార్థులను భవిష్యత్తులోకి నడిపించే చుక్కాని అన్ని వర్గాల పిల్లలకు సమానావకాశాలు తథ్యం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతానికి బాట రాష్ట్రంలో అన్ని బడుల్
మంథని టౌన్, జనవరి 23: పెద్దపల్లి జిల్లాకు చెందిన హెడ్కానిస్టేబుల్ గందం శంకర్ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ఠ పతకానికి ఎంపికయ్యారు. మంథని మండలం బోయినిపేటకు చెందిన ఈయన 1998లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్య�
సినీనటుడు సుమన్ కితాబు యాదాద్రి, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి కాదు.. ఒక శక్తి అని సినీనటుడు సుమన్ కితాబిచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆ�
యాసంగిలో పంటేస్తే లాభం.. వేసవిలో డిమాండ్ 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం: అధికారులు హైదరాబాద్, జనవరి 23 : వచ్చేది వేసవి.. ఆ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు ర
పటిష్టంగా లేకుంటే హ్యాకర్లతో ముప్పే వర్క్ఫ్రం హోంలతో పెరిగిన సైబర్ దాడులు పాస్వర్డ్లపై దృష్టిపెట్టాలి: నిపుణులు 8 సూత్రాలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 23 : కరోనా ఉధృతి పెరుగుతుండడంతో దాదాపు అన్�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లష్కర్ వారం సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భా
అర్చక, బ్రాహ్మణులకు సర్కారు పెద్దపీట అర్చక, ఉద్యోగ ప్రెసిడెంట్ ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 : దేశంలో అర్చకులు, బ్రాహ్మణులకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ స�
ముందస్తు మొక్కులతో కిక్కిరిసిన పరిసరాలు తరలివచ్చిన దాదాపు 3లక్షల మంది భక్తులు తాడ్వాయి, జనవరి 23 : వనదేవతలు కొలువైన మేడారం ముందస్తు మొక్కులతో జనసంద్రంగా మారింది. ఆదివారం సుమారు 3లక్షల మంది భక్తులు అమ్మవార�
స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యక్తీకరింపబడిన ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో మౌలిక రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వ్యవసాయరం�
‘రావణుణ్ని సంహరించేది ఎవరు?’ ‘నేను..’, ‘నేను..’ అంటున్నారంతా! కానీ, అంతలోనే ఓ దివ్య తేజస్సు ఆవిర్భవించింది. ‘రావణుణ్ని నేను సంహరిస్తాను. అంతేకాదు, పద్నాలుగువేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలిస్తాను’ అని ప్రక�