‘రావణుణ్ని సంహరించేది ఎవరు?’ ‘నేను..’, ‘నేను..’ అంటున్నారంతా! కానీ, అంతలోనే ఓ దివ్య తేజస్సు ఆవిర్భవించింది. ‘రావణుణ్ని నేను సంహరిస్తాను. అంతేకాదు, పద్నాలుగువేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలిస్తాను’ అని ప్రక�
KTR | మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆదివారం లేఖ రాశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల
జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అసలైన అభివృద్ధి జరిగిందని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
Chief Whip Vinay Bhaskar | అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
TS Weather Update | రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
దేశంలోని టాప్ 5లో ఒకటిగా గుర్తింపు నిధుల వెల్లువతో స్టార్టప్ల్లో కొత్త ఉత్సాహం రంగాలవారీగా పెట్టుబడులపై కార్పొరేట్ల ఆసక్తి హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 : రియల్ ఎస్టేట్ బూమ్ తరహాలో ప్రస్తుతం స్టా�
అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో క్రీడా మైదానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయ�
minister srinivas goud review on sports bill | దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం కార్యాలయంలో మంత్రి డ్రాఫ్ట్ క్రీడాపాలసీపై అధికారులతో చర్చించారు.
Online Classes in telangana govt schools | ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు
Several IAS and IPS Officers in Telangana Get promotions | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 కేడర్కు చెందిన శైలజా రా�
Dalitha Bandhu | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్
Hyderabad | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున శేరిలింగంపల్లిలో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు