Mahesh Bank | మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఈ నగదును
ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సర�
GRMB Meeting | గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం ముగిసింది. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే
Telangana | జల వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) గుర్తింపు ఇచ్చింది. ఏ ప్లస్ కేటగిరి గుర్తింపును ఇచ్చినట్లు రూరల్
Bio Asia | బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలోనే రెండు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నారు. ఈ
Jagtial | జగిత్యాల మర్డర్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు కత్తులు, రూ.
Mukhra K Village | పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామానికి సరిపడా నిధులు ఇచ్చి పల్లెలను ముఖ్యమంత్రి కేసీఆర్
National Girl Child Day | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్
వనపర్తి జిల్లాలో తక్కువ సమయంలో గెలలు ఇక్కడి నేలల స్వభావంతో త్వరితగతిన పంట రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు రైతులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి �
తెలంగాణ ఆకాంక్ష.. ఎందుకింత కక్ష! మనం అడిగితే కొత్తవి ఇవట్లేదంటారు లాతూరుకేమో ఉదారంగా ఇచ్చేస్తారు నాలుగు దశాబ్దాల స్వప్నం నిజమయ్యేదెప్పుడు కొత్త రైల్వే లైన్లకూ మొండి చెయ్యే మాకొద్దా కోచ్ ఫ్యాక్టరీ.. మాక
త్వరగా కోలుకోవాలి: ఎంపీ సంతోష్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురుస్తున్నదని, ఆకాశం ని
23 వేల ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన ‘ఇండియన్ ఫార్మసీ’ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల కు సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ సామాజిక బాధ్�