ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోని మోదీ సర్కార్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ భువనగిరి అర్బన్, జనవరి 24: తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నదని రాజ్�
ప్రశ్నకు ప్రశ్న జవాబా? కిషన్రెడ్డీ ఏడేండ్లలో ఎన్ని రైల్వే లైన్లిచ్చారు? ఏ లైన్కు రాష్ట్రం భూమివ్వలేదు? హైదరాబాద్, జనవరి 24 : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’.. అన్నట్టు ఉన్నది కేంద్రమంత్రి కిషన్రెడ్డి త
ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ యాదాద్రి, జనవరి 24: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో సబ్బండ వర్ణాలకు సముచిత గౌరవం దక్కిందని ఎక్సైజ్శాఖ వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగి�
అధికారులను ఆదేశించిన పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జనవరి 24: కొమురవెల్లి మల్లన్న పూజా విధానంలో గత ఆచారాలు, సంప్రదాయాలనే కచ్చితంగా పాటించాలని సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ద�
మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, జనవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారంలో ప
ఒకే రోజు 25 వేల బస్తాలు క్వింటాల్కు రూ.16,150 పలికిన ధర ఖమ్మం వ్యవసాయం, జనవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 25వేల బస్తాలు తరలివచ్చింది. రెండురోజులు సెలవుల అనంతరం మార్కెట్లో �
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప�
కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్-2021’ నివేదిక ప్రకారం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం అడవులను విస్తరించడంలో (3.07 శాతంతో) దేశంలో
హైదరాబాద్, జనవరి 24: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రవీణ్రావుకు మరో గౌరవం దక్కింది. ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్ (ఐఏయూ�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. అప్పుడప్పుడు పాత స్మృతులను గుర్తు చేస్తూ, దాని తాలుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి
telangana reports 3940 new covid cases | రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి
హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. గతంలో చేస�