రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మీడియం విద్య, సాఫ్ట్ స్కిల్స్ తదితర చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వేగంగా పెరుగుతున్నది. 2020-21లో 44.9 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, 2021-22లో 46.2
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువ. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు, సొంత స్థలం ఉన్నవార�
పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించడంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక సర్వే 2022 తెలిపింది. ఇండ్ల నిర్మాణంలో కేంద్రంపై తక్కువ ఆధారపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదన
పేదల సంక్షేమం, సామాజిక పరివర్తన, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ వికాసం, రైతుల సంతోషం’ వంటి ప్రధాన లక్ష్యాల దిశగానే రాష్ట్రప్రభుత్వ గమనం కొనసాగుతున్నదనటానికి తాజా బడ్జెటే సాక్ష్యం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇ
బొగ్గు గని దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు చికుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే ఆరా తీశారు. శిథిలాల కింద చికుకున్న వార�
‘విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్న పూలే మాటల ఆంతర్యానికి గౌరవం �
పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల ఐక్యవేదికల నాయకులు గత గురువారం జగిత్యాల జిల్లా ముత్యంపల్లి నుంచి ప్ర�
మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే ఆ సమాజంలో నివసిస్తున్న పౌరుల ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయం, వైద్యరంగం పరిఢవిల్లాలంటే విద్యా వ్య�
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెల్లా తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సీఎం కేసీఆర్ దార్
దేశంలో అతిపిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం తెలంగాణ. తక్కువ జనసాంద్రతలో కింది నుంచి పైకి 14వ స్థానం మన తెలంగాణది. కానీ ప్రపంచమే అబ్బురపడే అభివృద్ధిని సాధించింది. దేశంలో అతిపెద
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ డిజిటల్ హుండీ విరాళం కోసం కెనరా బ్యాంకు క్యూఆర్ కోడ్ను రూపొందించింది. ఆన్లైన్ సేవ టికెట్, ఇతర డిజిటల్ విరాళాలు అందజేసే భక్తుల కోసం ప్రత్యేకమైన వెబ్సైట్ రూ