బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సి
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఆలయాలకు ఈ పథ
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం
ఈ ఏడాది 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మరో 8 జిల్లాల్లో కాలేజీలను స్థాపించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు �
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆర్థిక సర్వే-2022 స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ వైద్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతీ ఆయోగ్ విడుదల చేసిన 4వ ‘హెల్త్ ఇండెక్స్'లో ఓవరాల్ ర్�
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
ఎవరికి ఏది చేయాలో అది చేయడం.. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో శ్రీకారం చుట్టడం.. స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం.. ప్రతి ఒక్క వర్గాన్ని.. ఆ వర్�
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కో�
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి రూ.8,327 కోట్లు కేటాయించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్-తుకారాంగేట్ అండర్ బ్రిడ్జ్రి, బహుదూర్పుర ఫె్లైఓవర్ వద్ద అండర్పాస్తో పాటు మరో 30 పె్లైఓవర్లు, 18 ఫుట్ఓవర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 తెలిపింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కల పెంపకంలో ఊహించని మార్పు వచ్చిందని
ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 8,51,644 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలున్న రాష్ట్రం తెలంగాణేనని 2022 ఆర్థిక సర్వే తెలిపింది. మొత్తం సీసీ కెమెరాల్లో ఎంపీ, ఎమ�
రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ
రాష్ట్ర తలసరి ఆదాయం మరో ఐదారేండ్లలో రెట్టింపు అవుతుందని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 అంచనావేసింది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు కావటానికి 8-9 ఏండ్లు పడుతుండగా, రాష్ట్రంలో మాత్రం ఐదేండ్లు పడుతున్నదని తెలిపింది. 2014-15
ఈ ఏడాది 138 కోట్లు అధికం హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.1,410 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ శాఖకు రూ.1,271 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.138 కోట్లు అదనంగా ప్రతిపాది