PM Modi | గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరును తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్�
Sagaraharam | తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారానికి నేటితో పదేండ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పత�
Yadadri | యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన
TS Weather | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి,
Yadadri | యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బయల్దేరారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజ�
‘జాతీయ ప్రాజెక్టు పేరిట ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారు? ప్రభావిత రాష్ర్టాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా ముంపు సర్వేలు, అంచనాలు ఎలా రూపొ�
వైద్యవిద్య అభ్యసించాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోని ‘బీ’ క్యాటగిరీ సీట్లు 85 శాతం తెలంగాణ విద్యార�
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ జాతికి మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతున్నది. అదే సమయంలో బీజేపీ ఏలుబడిలో ఉన్న దేశం వెనుకబడుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో సంక్షోభం నెలకొన్నది.
లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష�
ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ద్యావనవెల్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణ హిస్టరీ-కల్చర్-మూవ్మెంట్స్' పుస్తకాన్ని బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్కుమార్ ఆవిష్కరించారు
బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే.. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు ‘గునుగు పువ్వు’. తెలతెలవారుతుండగా మంచుబింధ
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు క