రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ను అద్భుతంగా మారుస్తామని, రా ష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించ
స్వరాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆరే హిందూ ధర్మాన్ని కాపాడే అసలైన హిందువని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు.
గ్రామీణ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి, చేతినిండా పని, ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తున్నది.
ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉసిగొల్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�
సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి విషయంలో చరిత్రలో నిలిచిపోనున్నారని, కొండగట్టు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపార�
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పష్టం చేశారు.
పాఠశాల విద్యార్థులకు పర్యావరణ ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసే వ్యక్తి అని, మరో మారు గెలిపించాలని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన నాటి నుంచీ నిత్యం నకిరేకల్ ప్రజల ధ్యాస మిన
నీటి వనరులు గలగలా పారుతున్నాయి.. ఎవుసం కళకళలాడుతున్నది... ఇదంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి ఫలితం! కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న మెతుకు సీమకు మళ్లీ బత
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోద తీర్మానంపై ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు చేసిన ప్రసంగానికి జాతీయ మీడియా అధిక ప్రాధాన్యం కల్పించింది.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంత రం, ప్రామాణికమైన విద్యుత్ను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చై ర్మన్ (టీఎస్ఈఆర్సీ) తన్నీరు శ్రీ రంగారావు అన్నారు.