కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
dharmapuri arvindభారతీయ జనతా పార్టీ తరపున దొంగ హామీలతో రైతులను మోసం చేసి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ 2019, మే నెలలో పదవిని చేపట్టారు. కేంద్రంలోనూ రెండోసారి ఎన్డీయే సర్కారు కొలువుదీరింది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
Police | ఓ కారు తన కండ్ల ముందే 150 కిలోమీటర్ల వేగంతో రహదారిపై దూసుకెళ్లింది. అనుమానంతో ఎస్సై దానిని వెంబడించారు. పోలీస్ వాహనం వెంబడిస్తున్నదని కారు వేగాన్ని స్మగ్లర్ మరింత పెంచాడు.
CM KCR Birthday | రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ప్రజలు తమ అభిమాన నాయకుడికి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుత
దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి పుణ్యక్షేత్రం నాటి సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. 2004లో వచ్చిన పుష్కరాలకు అప్పటి పాలకులు మొక్కుబడిగా రెండు పుష్కరఘాట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. భక్తులకు అనుగుణం
అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం.. అడ్డగోలుగా మాట్లాడి విషయాన్ని దారి మళ్లించడంలో తనకు తానే సాటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నిరూపించుకొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై, కేంద్ర ప్రభు�
A leader is one who knows the way,goes the way and shows the way అంటాడు జాన్ సీ మ్యాక్స్వెల్. తెలంగాణ రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిజంగా అలాంటి నాయకుడే..
ప్రజల్లో తిరిగినోడు.. ప్రజల నాడి తెలిసినోడు.. ప్రజల గోసలు చూసినోడు.. ప్రజా సేవే ఊపిరిగా బతికినోడు.. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నింటికీ పేదలే ప్రామాణికంగా ఉంటారు. చేయీకాలు కూడదీసుకొం టూ, అవరోధాలను అధిగమి�
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కొనియాడారు.
telangana | ఈ వాతావరణాన్ని మార్చడం కోసం.. మొగులు వైపు రైతు చూడకుండా ఉండటం కోసం.. కరెంటు కోసం అన్నదాత ఆరాటపడకుండా చేయడం కోసం.. నేతన్నల మగ్గం అలుపులేకుండా పని చేయడం కోసం.. కులాలను నిలబెట్టడం కోసం.. తెలంగాణ అస్తిత్వాన్�
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.