సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీని�
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగ�
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
ముంబై-హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైస్పీడ్�
నీటిపారుదలశాఖలోని ఇంజినీర్లకు అడ్హాక్ ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 839 మంది డీఈఈలకు ఈఈలుగా, 279 మంది ఈఈలకు ఎస్ఈలుగా, 75 మంది ఎస్ఈలకు సీఈలుగా, నలుగురు సీఈలకు ఈఎన్
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్యులకు పీజీ ప్రవేశాల్లో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ల కోటా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో వారంలోపు వారికి ఇ
ఆరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసే కాంట్రాక్ట్ పనిని నామినేషన్ పద్ధతిపై జియోఫెల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లి�
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. 33 జిల్లా కేంద్రాల్లోని 1,019 సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బు�
మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు
యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఇందుకు పరిష్కార మార్గాలపై వ్యవసాయ అధికారులు దృష్టిపెట్టారు. నూక శాతం వచ్చే వరి రకాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ నే�
వివేక్ అనే వ్యక్తి కోసం గుజరాత్ నుంచి వచ్చిన రూ.2 కోట్ల హవాలా డబ్బును టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో హవాల�
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సదాశివపేట పట్టణంలోని ఊబచెరువు, మెగిలిపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చే�
Minister Srinivas Goud | మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెంటనే పట్టణంలోని పెద్ద చెరువులోకి వర్షపు నీటిని మళ్లించాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస
Telangana VRAs | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే
Munugode by poll | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని