Telangana | ‘ఒకప్పుడు తెలంగాణలో భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి బంగారం. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే పక్క రాష్ర్టాల్లో రెండు మూడు ఎకరాల భూమి వస్తున్నది’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట ఇది.
పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై నివేదిక అందజేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాల�
సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణ పేద విద్యార్థులకు వరంలా మారింది. 201617 నుంచి ఈ శిక్షణ అమలవుతూ మంచి సత్ఫలితాలిస్తున్నది. విద్యార్థులకు ఫీజుల భారం నుంచి విము
సమ్మక్క సాగర్ ముంపుపై చర్చించేందుకు రావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తున్నదని, ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీనే చొరవ తీసుకొని సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగా�
దేశంలో బీజేపీని నిలువరించగల సత్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మాత్రమే ఉందని, భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తంచేశా
డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మత్తు మూలాలను తెలంగాణ పోలీసులు చిత్తు చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు,
దళితవాడలు బంగారు వాడలవ్వాలి.. దళితజాతి రత్నాలను, దళితశక్తిని వెలికితీస్తాం.. దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మారుస్తాం.. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకే దళితబంధు పథకాన్ని ప్రవేశపెడు�
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
Dundigal police station | తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్స్టేషన్గా దుండిగల్ పోలీస్స్టేషన్గా నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తొలిస్థానం దక్కింది. 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలో అ�
Minister Harish Rao | మాతా శిశు మరణాల విషయంలో తెలంగాణ మెరుగైందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు మెటర్నిటీ ఆస్పత్రిలో నిర్వహించిన ఇన్ఫెక్�
Minister Jagadish Reddy | రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోదీ అండ్ గ్యాంగ్ సీఎం కేసీఆర్ను నిలు�
TS RTC AC Sleeper Bus | ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RS RTC) తొలిసారిగా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకున్నది. ప్రైవేటు ట్రావెల్స్కు ధీటుగా రాష్ట్ర�
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా..