Jagadish Reddy | తెలంగాణ గ్రామపంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ ఘనత ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.
Sarpanch Elections | సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది.
Mahalakshmi Scheme | మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
Accident | మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం ఇందారం సమీపంలో ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక అభిమాని తన కోరికను బయటపెట్టాడు. ఇరుముడితో శబరిమలైకి వెళ్లిన అతను.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఫ్లెక్సీలను ప్రదర్శించాడు.
Panachayat Elections | మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదనే ఆందోళనతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తలపట్టుకున్నారా? రాష్ట్రంలో 60శాతం గెలిచామనే ప్రకటనతో పైకి మేకపోతు గాంభీర్య�
KCR | రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో
ఆయన మధురమైన గేయాలతో కంటతడి పెట్టిస్తాడు. ప్రౌఢమైన పద్యాలతో మహా పండితులను కూడా హడలెత్తిస్తాడు. ఆయన మృదు మధురమైన ప్రసంగాలతో సభికులను కట్టిపడేస్తాడు. ఆశు కవిత్వంతో అందరినీ అలరిస్తాడు. అమోఘమైన కవితా ప్రవాహ�
పీఆర్టీయూ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పరీక్ష పేపర్-1 ప్రాథమిక ‘కీ’ విడుదల చేసినట్టు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో తెలిపా రు. 21న సాయంత్రం 5గంటల న
రాష్ట్రవాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి నుంచి ఆదివారం తె�