మహా త్మ జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాం డ్ చేస్తూ విద్యార్థులు జాతీయ రహదారి మీదుగా గద్వాలకు పాదయాత్ర చేపట్టిన బుధవారం ఉండవెల్లిలో చోటు చేసుకున్నది.
తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెన�
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో న
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వినూత్నమైన పన్ను మోసాన్ని బట్టబయలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఖాళీ వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించి, భారీగా సరుకులు రవాణా జరిగినట్టు చూపించి రూ.100 కోట్లకు పైగా మోస�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షల�
ఓ వైపు ఎడాపెడా భూసేకరణ, మరోవైపు ఇష్టారాజ్యంగా భూముల విక్రయం... ఇదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పనితీరు. అధికారం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు �
ఇదిగో క్యాలెండర్.. అదిగో గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్.. జాబ్లెస్ క్యాలెండర్ అయ్యింది. జూలై 30తో జాబ్ క్యాలెండర్ గడువు ముగియగా, ప్రకటించిన నాటి నుం
CM Revanth | రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవ
Niranjan Reddy | తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురుకులాలను వెంటాడుతున్న సమస్యలు, విద్యార్థుల నిరసనలపై ఆయన తీవ్రంగా స్పందించ
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామపట్నం వద్ద ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు.
Dasoju Sravan | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వర్గీయుల నుంచి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
MLC Shambhipur Raju | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో స
Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.