పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. చెట్లు లేకపోతే మనుషులు, పశుపక్షాదులు, జీవరాసులకు మనుగడ లేదని భావించిన సీఎం కేసీఆర్, పల్లెలను వనాలుగా మార్చేందుకు హరితహారం కార�
Telangana | సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డ
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు- పెద్దూరు మధ్య జల్లేరువాగు ఇదీ. పెద్దూరు అవతల సందిబంధం, చీమల గుంపు, నడిమిగూడెం, బోడాయి కుంట, ఈదుళ్ల, అడవిరామవరం, జాకారం, లొద్దిగూడెం అనే గిరిజన గ్రామాలు ఉంటాయి. �
ఏండ్ల తరబడి చేసిన పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తొమ్మిదేండ్లుగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దేశం ముందు తలెత్తుకొని నిలబడింది. ఇప్పుడు దేశానికి తెలంగాణ అనేక అంశాల పట్ల ఒక మార్గదర్శక�
రక్షణరంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్' అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నది. దేశ రక్షణలోనే అత్యంత కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల (ఓడీఎఫ్)ను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన�
DGP Anjani Kumar | శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని, ప్రజల భద్రత.. రక్షణ తమకు రెండు కండ్లు అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే రక్షకభటులుగా తమ బా�
సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు కృషి చేయాలని బీఎంఐ (బిహేవియర్ మూమెంట్ ఇండియా) ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ స్�
రాష్ట్రంలో 2025 వరకు మూడు వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)చైర్మన్ వై సతీశ్రెడ్డి చెప్పారు.
BRS | మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం హోరెత్తుతున్నది. ఔరంగాబాద్లోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ బహిరంగసభ తలపెట్
ఈనెల 24న మహారాష్ర్టలోని ఔరంగాబాద్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు.
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.
పాత సచివాలయ భవనం కూల్చివేతతో వెలువడిన వ్యర్థాలను రీసైకిల్ చేసి పునర్వినియోగ నిర్మాణ సామగ్రిగా రూపొందించారు. పాత సచివాలయం కూల్చివేతతో 1.92 లక్షల టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి.