అడవిబిడ్డల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో నూతనంగా ఏర్పాటు చేసిన హరి
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో బస్తీకొస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా రు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం �
ఏడాదిన్నరలో తెలంగాణ అగ్నిమాపక శాఖ 890 మంది ప్రాణాలను కాపాడిందని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ వానకాలంలో వరదల్లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుశిక్షతులైన 149 మంది సిద్ధం
KTR | హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు విషయాలతో కేంద్రానికి, సీబీ�
Lakshmi Barrage | మహదేవపూర్ : లక్ష్మీ బరాజ్కు శుక్రవారం 98,550 క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద రూపంలో వస్తుండగా బరాజ్లోని 84 గేట్లకు గాను 36 గేట్లు ఎత్తి 1,01,218 క్యూసెక్కుల అవుట్ఫ్లోతో వరద నీటి దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ
ITC | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే పారిశ్రామిక రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ �
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న స�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు అందించే బాలామృతం నాణ్యత మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు.
BRS | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు లో BRS లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం ఇనుపామ�
Minister Errabelli | : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారి గురించి అలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత BRS ప్రభుత్వానికి దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్
Speaker pocharam | కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై
KTR | హైదరాబాద్ : ఓ నేరగాడు, మోసగాడు అయిన సుఖేష్ అనే వ్యక్తి తనపై హాస్స్యాస్పదమైన ఆరోపణలు చేశాడని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సుఖేష్ ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి