Warangal | : ప్రమాదవశాత్తు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం
MLA Sekhar Reddy | ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృస�
Minister Talasani | సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్
Hyderabad | హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమై
Minister Jagdish Reddy | ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంశించారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీ�
తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ (Japan) ఆదర్శమని మంత్రి కేటీఆర్ (Ministe KTR) అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
Telangana | సారపాకలో ఇండియన్ టుబాకో కంపెనీ(ఐటీసీ) మరో నూతన యూనిట్ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రూ.2,800కోట్ల పెట్టుబడితో 8వ యూనిట్ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం సారపాకలో ప్రజాభి
TS Weather Update | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Botsa Satyanarayana | ‘సొమ్ములు పోనాయి.. నానేటి సేసేది.. నానేటి గావాల్న జేసినాన ఇదంతా?’.. ఇవి 18 ఏండ్ల కింద అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర యాసలో అన్న మాటలివి. విశాఖలో ఫోక్స్వ్యాగన్ కార్ల కంపె�
Telangana | తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురహంక�
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని మల్గి గ్రామంలో రెండో విడత గ�
తూప్రాన్ మండలంలోని దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్లలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, సంపద వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని సీఎంవో ఓఎస్డీ, ఐఎఫ్ఎస్ ప్రియాంక వర్గీస్ అ
తెలంగాణ రాక ముందు పొలం కాడ బావి ముందు కరెంట్ కోసం కావలి ఉండేటోళ్లం. ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పోతుండెనో తెల్వక పోయేది. మళ్లీ గసోంటి పరిస్థితులు రావద్దు.
‘ప్రాణాలకు తెగించి, తెలంగాణ ను తెచ్చి, ప్రగతిపథాన పరుగెత్తిస్తున్న బీఆర్ఎస్', ‘ఎన్నో బలిదానాల తర్వాత, కేసీఆర్ ఆమరణ దీక్షతో తప్పనిసరై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్', ‘విభజన హామీ ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్స�