మొన్నీ మధ్యే యూఎస్, యూకే దేశాల్లో రెండు వారాలు పర్యటించి తెలంగాణకు రూ.36,000 కోట్ల పెట్టుబడులను సాధించుకొచ్చారాయన. తద్వారా ప్రత్యక్షంగా 42,000 కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పనను కూడా
పుట్టినింటికి తిరిగొచ్చిన ఆనందాన్ని కేటీఆర్ వల్ల మా కుటుంబం మొత్తం పొందగలిగామని ఇటీవల పాలమూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ, అమర రాజా కంపెనీ ప్రారంభ కార్యక్రమం�
భారత రాష్ట్ర సమితికి భావి ఆశాజ్యోతి. దాని వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రతిరూపం. కేటీఆర్ రాజకీయవేత్తగా కేసీఆర్కు వారసుడే, ఆయనతో సమానంగా ప్రజాభిమానం పొందిన నాయకుడు.
తెలంగాణ యువ కిరణం కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో మమేకమైనవాడు కేటీఆర్.
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు యువ నేత కల్వకుంట్ల తారక రామారావు లాంటి అత్యంత ఆధునిక ఆలోచనలతో కూడిన నాయకత్వం...బంగారు తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రతి సందర్భంంలో వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలని పరితపిస్తారు. ఏ పని చేసినా పది మందికి ఉప
Minister Jagadish Reddy | బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్దిపొందాలన్నది బిజెపి వ్యూహంలో భాగంగ�
Huzuarabad | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనుల హైలైట్స్కు సంబంధించిన వీడియోను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశార
Photo Story | ఆకాశానికి చిల్లు పడినట్లుగా తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్లు, చెరువుల వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.
Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి అందజేస్తున్న విధంగా అర్హులైన మైనార్టీ వర్గాల వారి�
Minister Jagdish Redd | రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే నని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సృష్టించ బోతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటరు బీఆ
Harish Rao | సిద్దిపేట : సిద్దిపేటలో బసవేశ్వరుని భవనంతో పాటు రుద్రభూమికి అవసరమైన స్థలం ఇస్తాం, బసవ కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు.