కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
నిన్నమొన్నటి వరకు ఏ దిక్కున చూసినా కరువే. బీడు వారిన భూములు.. ఆకాశం వైపు తలెత్తి దీనంగా చూసే రైతన్నలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుట్టూ చీకట్లు. తలలు వాల్చేసిన పంటలు.. ఎండిన చెరువులు. తన్నుకొచ్చే దుఃఖం. .. పదేండ్�
పరిశుభ్రతా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. కేంద్రం తలపెట్టిన స్వచ్ఛతా హి సేవ (ఎస్హెచ్ఎస్)లో అగ్రస్థానం సాధించింది. ఎస్హెచ్ఎస్లో భాగంగా దేశంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించి�
ప్రపంచంలో అతి ప్రాచీన భాషలలో ఒక టి సంస్కృతం. ‘జనని సంస్కృతంబు సర్వ భాషలకు’ అని సంస్కృత భాష కీర్తించబడుతున్నది. సంస్కృతానికి అమరవాణి, గీర్వాణిగా కూడా పేరున్నది. కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, గణితం, ఖగోళం �
తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్లు భవేష్ క్రిషవ్ జోడీ విజేతగా నిలిచింది. శనివారం ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్నీ అండర్-13 బాలుర డబుల్స్ ఫైనల్లో భవేష్, క్రిషవ్ ద్వయం 15-21, 21-18
సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడేలా అద్భుతాలు సృష్టించారని, అందుకు ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. బీఆర్ఎస్ రైతుల కష్ట�
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన సబ్సిడరీ సంస్థయైన సుందరం హోమ్ ఫైనాన్స్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్టు సుంద�
Mallampalli | రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు ప్రతిపాదించింది. మూడు గ్రామాలతో మల్లంపల్లి మండలం ప్రాథమిక ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, �
Sintex | తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్న్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్ను నె�
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆక
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్కే భవన్లో ఆయన శనివారం మీడియా సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడి
తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్�
శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధనేతో పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బౌద్ధమతం పూర్వవైభవానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దినేశ్ గుణవర్ధనేకు మంత్రి వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేసినవారికి ఈ ఏడాది పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) అందజేసిన అవార్డుల్లో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఐదింటిని కైవసం చే�
తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు.