దేశభాషలందు తెలుగులెస్స.. కానీ, అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ భాష, యాస అవహేళనకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో విజ్ఞుల నుంచి మేధావుల దాకా అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన తెలుగును మాత్రమే స్వచ్ఛమైన భాషగా ప్ర
తెలంగాణ శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమయ్యారు.
Telangana | ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సైనిక్, ఆర్మ్ ఫోర్స్, ఫైన్ ఆర్ట్స్, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు లా కాలేజీలను ఏర్పాటు చేయాలన�
Vinod Kumar | గ్రామీణ తపాలా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగులపై కేంద్రంలోని మోదీ సర్కారు తీరు సరికాదన్నారు.
SEC | రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమ
Telangana | ‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
BRS Party | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు 20 మంది శుక్రవారం గులాబీ పార్టీ గూటికి చేరారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎన్మన్బెట్లకు చెందిన పలువురు బీఆర్ఎస్�
KTR | రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో 9 �
Heavy Rains | హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని
MP Santosh Kumar | వికారాబాద్ అడవుల్లో 150 ఏండ్ల నాటి మామిడి చెట్టును బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంపీ సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. వికారాబాద్ అడవుల్లో నడిబొడ్డున ఉన్న మామిడి చెట్టును చూసినందుకు చాలా �
కృష్ణమ్మను తోడేందుకు ‘పాలమూరు’ శరవే‘గంగా’ సిద్ధమవుతున్నది. నీటి పంపింగ్ షురూ అయితే యాసంగి నాటికి ఎత్తిపోతల ఫలాలు రైతుల పొలాల్లో సాక్షాత్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం తరహ
తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష.. ప్రజా రవాణాను కూడా వదలట్లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుకూల నివేదికలు స
ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది.