MLA Chirumurthy | జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తున్న అభివృద్�
ZP Chairman Putta Madhu | సీఎం కేసీఆర్ చేపుడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్లో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం ముత్తారం మండలం అడవి శ్రీ�
Minister Thalasani | సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బండిమెట్కు చెందిన పొన్నాల సిద్ధార్థ్ ఈ నెల 18 నుంచి 25 వరకు వరల్డ్ రైల్వే ఆధ్వర్యంలో జరిగే టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం వెస్ట్ మారేడ్పల్లిలో�
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
Minister Errabelli | తెలంగాణ ఉద్యమానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాదులోని మంత్రుల నివాసంలో కాళోజీ చి�
Bade Nagajyothi | సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఊరూ వాడాజై కొడుతున్నాయి. మేమంతా బీఆర్ఎస్తోనే అంటూ నినదిస్తున్నాయి
తెలంగాణ పోలీస్ సామాజిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నదని లోక్సభ సెక్రటేరియట్ సీనియర్ అధికారుల బృం దం ప్రశంసించింది. చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల మీడియ
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బోయిని�
ప్రభుత్వ పథకాల అమల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన నిలుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తున్నది. ఇందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం ప్రశంసలు అందుకుంటున్నది. తాజాగా తెలంగాణ హరితహారం కార్యక్రమం �
Ganesh Chaturthi | కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సవరణ నిబంధనలను కూడా రూపొందించిందన�
జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేస�