రంగారెడ్డి జిల్లా.. కృష్ణా బేసిన్లో 95 శాతం విస్తరించి ఉన్నా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నోచుకోని ప్రాంతమిది. 14 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి ఉన్నా.. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులే దిక్కు తప్ప ఒక్క మ�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. �
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం కొత్త రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, క�
నాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టుతోపాటు అన్ని న్యాయస్థానాలకు సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 18న వినాయక చవితిని నిర్వహించుకోవాల�
అధికారంలోకి వచ్చింది మొదలు ‘దేశమంతా ఒక్కటే’ అంటూ బీజేపీ సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతూనే ఉన్నది. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ - వన్ రేషన్', ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్', ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్', ‘వన్
తెలంగాణ అంటే ఇప్పుడు అభివృద్ధికి ఐకాన్.. రంగమేదైనా దేశానికే రాష్ట్రమే రోల్మాడల్.. తెలంగాణ బిజినెస్ స్పిరిట్, పారిశ్రామిక అనుకూలతలు చూసి ప్రపంచ దిగ్గజాలే ముగ్ధులై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే..
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. మన నిధులు మనకే ఖర్చు చేస్తుండడంతో ఆలయాలు, దేవాదాయ శాఖ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇందుకు వరంగల్లో నిర్మించిన ధార్మిక భవనే నిలువ
Jagadish Reddy | నల్గొండ జిల్లా కిష్టరాయనపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించి అండగా ఉంటామని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
కిష్టరాయనపల్లి ప్రాజెక్టు క
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ పంచాయతీరాజ్ డిప్య�
EVDM office | జీహెచ్ ఈవీడీఎం కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం గురువారం సందర్శించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందాన్ని కమిషనర్ రోనాల్డ్ ఈవీడీఎం డైరెక్టర�
TS RTC | ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ రుణపడి ఉంటామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ తెలిపారు. ఎన్ని ఆంటకాలు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం విలీనం చేశారని గు�
Minister KTR | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరుకు చెందిన యాదవ సంఘం నాయకుడు బొమ్మనబోయిన రాజేందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రులు క
Telangana | తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఇప్పటివర