MLC Kavitha | తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇ�
MLA Chirumurthy | తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నార�
Minister KTR | ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా ఇటీవల నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు గురువారం ప్రగతి భవన్ లో కలిశారు. ఈ స�
Harish Rao | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతిపక్షాలు దండగ అని ధ్వజ�
Minister Errabelli | కేంద్ర సహకరించకపోయినా, నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
TS Weather | తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర�
Minister Jagadish Reddy | మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
Minister Koppula | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మ�
MLA Gandra | జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలను, గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర�
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి, అనంతారం గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం పరామర్శించారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, త
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...’ గోరటి వెంకన్న రాసిన ఈ గీతం ఒకనాటి తెలంగాణ పల్లెల దుస్థితికి అద్దం పట్టింది. వెట్టినీ, బానిసత్వాన్నీ నిలదీసి అందుకు నెత్తురుతో మూల్యం చెల్లించిన తెలంగాణ ఉమ్మ�