సుందరం ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన సబ్సిడరీ సంస్థయైన సుందరం హోమ్ ఫైనాన్స్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్టు సుంద�
Mallampalli | రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు ప్రతిపాదించింది. మూడు గ్రామాలతో మల్లంపల్లి మండలం ప్రాథమిక ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, �
Sintex | తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్న్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్ను నె�
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆక
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్కే భవన్లో ఆయన శనివారం మీడియా సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడి
తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్�
శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధనేతో పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బౌద్ధమతం పూర్వవైభవానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దినేశ్ గుణవర్ధనేకు మంత్రి వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేసినవారికి ఈ ఏడాది పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) అందజేసిన అవార్డుల్లో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఐదింటిని కైవసం చే�
తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు గిరిజన గ్రామాలు, ఏజెన్సీ గూడాలు ఎక్కువ గా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండల కేం ద్రాలకు రావాలంటే ప్రజల
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి గ్రామ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారు. ప్రజా ప్రతినిధులకు ప్రజల సహక�
తెలంగాణలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు తీయనున్నది. కాచిగూడ-బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్నారు. మొత్తం 8 బ
బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నామని నిన్న మొన్నటి దాకా చెప్పిన కామ్రేడ్లు.. ఇప్పుడేమో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్�
గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తెలంగాణలోని ఏడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. వీటిలో ఖమ్మం జిల్లా ధంసులాపురం, అదిలాబాద్ జిల్లా ధనోరా, కరీంనగర్ జిల్లా జమ్మికు�
Epuri Somanna | ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్�