‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. వారు చెప్పే మాటలు, ఇచ్చే హామీలు నమ్మితే మోసపోతం. తెలంగాణలో పెరిగిన సంపదను, కరెంట్, నీళ్లను దోచుకపోతరు. మళ్లీ వెనక్కి పోతం’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ విమ�
TS Weather | సెప్టెంబర్ 29న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర ఒ
KTR | మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని.. జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేది
Suryapet | సమైక్య పాలకుల పాలనలో నిరాధరణకు గురైన బ్రాహ్మణులను, రైతులను గుర్తించింది సీఎం కేసీఆరేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట దురాజ్పల్లి సమీపంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనా�
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మెదక్ డీసీసీ అధ్యక్షుడు (Medak DCC President) కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Kantareddy Tirupati reddy) రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాత�
Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
Telangana | రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. డీలర్ల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టన్నుకు రూ.700గా ఉన్న కమీ�
Viprahitha Brahmin Sadan | సాంస్కృతిక, సామాజిక, వైదికపరమైన కార్యక్రమాలతోపాటు బ్రాహ్మణ సమాజ హిత కార్యకలాపాల కోసం సకల సౌకర్యాలతో విప్రహిత బ్రాహ్మణ సదనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
Congress | హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు ఘోర అవమానం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన నేతలను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసి�
Congress | ఒకప్పుడు కాంగ్రెస్లో ఆధిప త్యం చెలాయించి ఏ ఎన్నికల్లోనైనా టికెట్టు సాధించుకున్న బీసీ నేతలు, ఇప్పుడు టి కెట్టు కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది. సీనియర్లు, పార్టీ కోసం సర్వం ధారపోసిన
Hyderabad | ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు.
PM Modi | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్భాటంగా హామీలిచ్చిన మోదీ.. ఇప్పటికీ నెరవేర్చలేదు. పదేండ్ల తర్వాత ఇక్కడికి వస్తున్న సందర్భంగా 2014 ఏప్రిల్ 22న ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
PM Modi |రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడిపైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మైలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు.