ప్రభుత్వ శాఖలు తమ విద్యుత్ వినియోగ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. గురువారం అసెంబ్లీలో ఇంధనశాఖపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి.
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న జాతీయ కుస్తీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ విభాగాలకు నగరంలోని పలువురు యువ మల్ల యోధులతో పాటు మహిళా విభాగంలోని యువతులు తమ సత్తా చాటి జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికయ్యా
Coronavirus | తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 19 యాక్టివ్గా ఉన్నాయి.
Crime news | ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి కప్బోర్డులో ఉన్న బంగారు, వెండి నగల( jewelery)తో అగంతకులు ఉడాయించిన సంఘటన బోరబండ(Borabanda) పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ ప్ర
Mulugu | ములుగు(Mulugu) జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్(Kusuma Jagdeeswar) సోదరుడు కుసుమ జయప్రకాశ్(50) గుండెపోటు(Heart attack,)తో మృతి చెందాడు. మల్లంపల్లి గ్రామానికి చెందిన ఆయన హైదరాబాద్లో నివాసముంటున్నాడు. బుధవ�
Sangareddy | అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని( Ration rice) స్వాధీనం చేసుకున్నట్టు జహీరాబాద్ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సాయిరవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా �
Battle tankers | దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు(Battle tankers) తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి(Sangareddy) జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ఎదుర్కొనే ట్యాంకులను తయారు చేశామ�
Dalithabandhu | నల్లగొండ నియోజక వర్గంలోని దళితబంధు(Dalithabandhu) లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని నల్లగొండ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద లబ�
OU | ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డ�
Yadadri | యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.
సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కు�
Jagithyala | జగిత్యాల పట్టణం(Jagithyala town)లో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్ల లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని బ్రహ్మణవాడలో దొంగలు పలు ఇండ్లలో చోరీకి పాల్పడి బీరువాల్లో
Brutal Murder | కుల్సుంపురా పోలీస్ స్టేషన్(Kulsumpura police station ) పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..గోపి హోటల్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గోపి అనే వ్యక్త