Millet cultivations | చిరుధాన్యాల సాగు(Millets cultivation)తో ఆహార భద్రత(Food security) సాధ్యమని, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగుచేస్తున్న పంటలు కనుమరుగు అవుతున్నాయని మహిళా రైతులు ఆవ�
MLC Kavitha | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో(Singareni elections) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. ఈ మేరకు కవితశుక్రవారం ఒక ప్రకటనలో తెల
T- Hub | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఎన్నో విజయవంతమైన స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న టీ హబ్(T- Hub) విదేశీ కంపెనీలతోనూ కలిసి పనిచేస్తోందని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఇటీవల జపాన్ దేశంతో కలిసి పనిచ�
MPs Suspension | కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై కామ్రేడ్స్(Left parties )కదంతొక్కారు. 146 మంది పార్లమెంటు సభ్యులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్(MPs Suspension )చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ(Nallagonda) పట్టణంలోన�
CM Revanth | డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్ల�
Jan Dhan Scheme | జిల్లాలోని కోలాం, తోటి, పీవీటీజీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్�
Road accident | రాయదుర్గం(Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు
MLA Sanjay Kumar | రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్కుమార్(MLA Sanjay Kumar) ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ స�
Pepper spray | మైలార్దేవ్పల్లిలో దొంగలు(Thugs) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విధుల్లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు(Excise police) తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తు
కోలా (మహారాష్ట్ర) వేదికగా జరిగే జాతీయ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణకు చెందిన ఐదుగురు బాక్సర్లు ఎంపికయ్యారు. ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బా�
ప్రభుత్వ శాఖలు తమ విద్యుత్ వినియోగ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. గురువారం అసెంబ్లీలో ఇంధనశాఖపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి.
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�