PM Modi |రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడిపైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మైలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం.. శవం లాంటిదని అని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు దింపుడు కల్లం ఆశలు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అభివృద్ధికి చేటని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. వాళ్లు ఐదేండ్లకోసారి వచ్చే సంక్రాంతి గంగిరెద్దులని, మోసపూరిత మాటలు న�
మహబూబ్నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీతో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. వచ్చుడు, పోవుడు కాదని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
TS Minister Jagadish Reddy | రూ. లక్ష కోట్లతో తెలంగాణా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
TS Weather | తెలంగాణలో రాగల మూడురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంగా బలపడిందని, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని �
Minister Jagadish Reddy | సూర్యాపేటలో రౌడీయిజం చేస్తామంటూ సహించేది లేదని, వారిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసునని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల
Jagadish Reddy | యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్కు కేంద్ర అనుమతుల జాప్యంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని మం�
Jagadish Reddy | స్వరాష్ట్రంలోనే తండాలు అభివృద్ది చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ అనేక పథకాలు అమలు చేస్త�
KTR | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్పై రూ. 1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర�
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారని, తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏ మొహం
కర్ణాటకలో (Karnataka) కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభు�