‘తమ్మీ... కమలం పువ్వు రెక్కలు రాలినట్టు, రాలిపోతున్న వాళ్లంతా వెన్నుపోటు... అని నన్ను తిడుతుంటే నీకూ అలానే అనిపిస్తుందేమో. అది సహజమే. ఈ కిషన్ రెడ్డి పెద్ద గేమ్ప్లాన్తో ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు...’
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకువస్తామని చెప్తున్నారు. వారి ఉపన్యాసాలు విన్నప్పుడల్లా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం గుర్తుకువస్తున్నది. న
పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో ప్రజా క్షేత్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నది. స్వయంగా బీఆర్ఎస్ అధి�
CM KCR | ‘మనిషెప్పుడు కూడా పుట్టింతర్వాత నేర్చుకుంటడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్సుకొని ఎవ్వలం బూమి మీదికి రాం. టైం మన కోసం ఆగది. ఆ ఉన్న టైంను ఎవలెంత గొప్పగ వాడుకుంటరు. దాన్నెంత బాగ ఆస్వాదించినం. మనం బెట్టుకున
ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలి. అధికారాన్ని చేపట్టాలి. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి. వాటి అమలుకు నిధులు సరిపోతాయా? లేదా? అనేది అవసరమే లేదు. ఒక్కసారి గద్దెనెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాల
తెలంగాణకు హరితహారం పథకం అద్భుతమైన కార్యక్రమమని మహారాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వేణుగోపాల్రెడ్డి ప్రశంసించారు. పచ్చదనం పెంపులో తెలంగాణ విధానం అనుసరణీయమని కొనియాడారు.
సగటు హైదరాబాదీలు నారాజ్ కారెప్పుడు. చోడ్ దో యార్ వారి సిద్ధాంతం. దమ్ కీ ఇచ్చినోన్ని.. అలాయ్ బలాయ్తో ఖుషీ చేసేయగలరు. దమ్ కీ బిర్యానీ ఆఫర్ చేసే దమ్మున్నోళ్లు. ఎంత లాఫర్వాగా ఉన్నా.. పర్సో పరేషాన్లను మర�
.. ఇలా బాధ్యత మరిచి నాటి కేంద్ర మంత్రి, నేటి కాంగ్రెస్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అమరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీస్తున్నాయి. ఆ పార్టీ �
Telangana | ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు పెరిగింది. సీట్లు 8,340కు చేరింది. వచ్చే ఏడాది కోసం ప్రభుత్వం ఇప్పటికే మరో 8 మెడికల్ కాలేజీల�
బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ (Congress) పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చె�