Pocharam Srinivas Reddy | పంచెకట్టు, మెడలో కండువాతో అచ్చం రైతులా కనిపిస్తారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలు కోసం క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ నోటితో లక్ష్మీపుత్రుడు అనిపించుకున్న నాయకుడు �
Congress | తెలంగాణలో అధికారంలోకి వచ్చేసినట్టేనని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. ముఖ్యమంత్రి సీటు నాదంటే.. నాదంటూ పది మంది దాకా పోటీలు పడుతున్నారు. కొందరైతే ప్రమాణ స్వీకారానికి డేట్లు కూడా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.
అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Minister KTR | తొమ్మిదన్నరేండ్ల పాలనలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరెంతో అభివృద్ధి చేయాల్సి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు.
కాంగ్రెస్కు ఓటెయ్యం.. కరెంటు కోసం తండ్లాడం.. పొలాలను ఎండబెట్టుకోం.. మోటర్లను కాలబెట్టుకోం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్ణాటక రైతుల్లా తాము కోరికోరి కష్టాలు తెచ్చుకోం అంటున్నారు తెలంగాణ అన్నదాతలు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ఆత్మ బలిదానాలను అవమానించిన కాంగ్రెస్పై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నే త, కేంద్ర మాజీ మంత్రి చిదం
ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి మూడేండ్లకొకమారు కాలేజీలకు అనుమతులివ్వాలని నిర్ణయించింది.
ఫలితాలు.. అడ్మిషన్లు ఏదీ తీసుకొన్నా అన్నింటా అమ్మాయిలదే హవా. తాజాగా ఈ వరుసలో డిగ్రీ అడ్మిషన్లు చేరాయి. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 52శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందారు.
NRI | ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం బీమా(Gulf Insurance) ప్రకటించడంతో గల్ఫ్ దేశాలలో నివాసం ఉండే తెలంగాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి త�
ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాట
Telangana | రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను తెలంగాణీకరించింది. దాదాపు అన్ని తరగతుల్లో తెలంగాణ భాష, యాస, మండలికం, చరిత్రకు చోటు కల్పించింది. మన స్వీయ అస్తిత్వానికి విద్యార్థుల పాఠ్య పుస్త
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి �
Telangana | గతంలో విద్యుద్దీపాలు లేక నెల్లాండ్ల పాటు చీకట్లో మగ్గిన ఆ వీధులు పక్షానికోసారి వచ్చే పున్నమి వెలుగుల కోసం ఎదురు చూడని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు ‘తెలంగాణ రేడు’ తెచ్చిన వెలుగు జిలుగుల్లో మెరిసిపోయ�