ఎంపీ బండి సజయ్ (Bandi Sanjay) ఏనాడూ కరీంనగర్, తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి, కులాల కుంపట్లు రాజేసి రాజకీయం పబ్బం గడుపుకోవాల�
Telangana | తొమ్మిదిన్నరేండ్ల క్రితం వరకూ రాష్ట్రం ఎలా ఉన్నది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఎలా పరివర్తన చెందింది.. కండ్లకు కట్టినట్టు చూపించే ఓ ప్రత్యేక వెబ్సైట్ ఆవిష్కృత�
NRI | అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక Blue Valley North High School లో ఇటీవలదీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగు వారు పాల్గొన్నారు. క
Auditorium | నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం(Auditorium) ప్రమాదవశాత్తు కూలిపోవడంతో బతుకు దెరువు కోసం వచ్చిన ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం కనకమా�
వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వాదనలపై ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల మనసు తెలుసుకొని రాష్ట్రం ఇవ్వలేదు. వేలమంది సామాన్యుల బలిదానాల తర్వాత.. సంఘర్షణ తర్వాత రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టి.. అరిగోస పెట్టిన తర్వాత రాష్�
కేసీఆర్ను గెలిపించాలి! కేసీఆర్ను ఓడించాలి! ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా మారిన అంశం ఇదే. కేసీఆర్ను గెలిపించాలనే వారికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ను ఓడించాలనే వారి దగ్గర ఉన్న �
బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక తలసరి ఎన్ఎస్డీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్త�
రాష్ట్రంలో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజల మధ్య చీలిక తెచ్చేలా, అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple )ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరి�
MLC Kavitha | ధర్మపురి(Dharmapuri)లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె �