CM Revanth Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు.
Medaram | ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జాతర నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను(Nodal Officers) నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రథయాత్ర కార్యక్రమానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్లో �
రాష్ట్ర బడ్జెట్లో తాము చేసిన కేటాయింపులకు, పెట్టే ఖర్చులకు 5-6% వ్యత్యాసం ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. వచ్చే ఆదాయానికీ ఇచ్చే హామీలకు పొంతన లేకుండా పోయిందని, ప్రస్తుత రాజకీయా
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, సంస్కరణలకు ఆద్యుడు పీవీ. తెలంగాణ బిడ్డగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం.
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన న
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం రికార్డు ధర లభించింది. పసుపు కాడి (కొమ్ము) క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.12,559, కనిష్ఠ ధర రూ.4,059 పలికింది.
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్లో పెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్�
Rajyasabha | రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు గురువారం సాయంత్రం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చే�
Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాంకిడి మండలం కమానలోభూ వివాదాలతో సొంత అన్న, వదిననే ఓ తమ్ముడు దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. తన ఇద్దరు కుమారుల సాయం తీసుకుని మరీ తమ్ముడు ఈ దురాగ
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్�
DSP's Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.