Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident )చోటు చోసుకుంది. పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్ వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు( RIMS students )బాలసాయి వి
Yadadri Bhuvanagiri | హైదరాబాద్ - వరంగల్ 163 వ జాతీయ రహదారి పై పెద్దకందుకూరు స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ’(RTC bus) బస్సు, లారీ(Lorry )ఢీ కొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వె�
ఏడు దశాబ్దాల తర్వాత కూడా వివిధ వర్గాల నుంచి రిజర్వేషన్లపై డిమాండ్లు వినిపించడమంటే రిజర్వేషన్ల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించనట్టే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తొలుత పదేండ్ల పాటు రిజర్�
రానున్న మార్చి 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం �
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టించిందని, తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పగించిందని మాజీ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. అప్పుల రాష్ట్రమంటూ అసత్య ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు
మద్యం తాగి వాహనాలను నడిపేవారిని పట్టుకునేందుకు నిర్వహించే డ్రం కెన్ డ్రైవ్లో పోలీసులు బ్రీత్ అనలైజర్లను వాడుతుంటారు. వీటిని నోట్లో పెట్టి గాలి ఊదగానే అతడు మద్యం తాగిందీ, లేనిదీ..
IPS Transfers | రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పీ విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్
PAC meeting | రేపు గాంధీభవన్(Gandhi bhavan)లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC Meeting) సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ �
CM Revanth reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 21వ తేదీన కలెక్టర్ల(Collectors )తో కీలక సదస్సు(Conference) నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తు
MLA Harish Rao | సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ నరేష్(Constable Naresh) కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(MLA Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చి�
Minister Thummala | భద్రాచలం పట్టణం(Bhadrachalam)లో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి(Second bridge) పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) జాతీయ రహదారుల ఇంజినీరింగ�