Malla Reddy | ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో �
Medaram Jatara | ఈ నెల 21 నుంచి మొదలయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై సచివాలంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో కలిసి టెలీ�
Telangana | రవాణా శాఖలో భారీగా బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో భాగంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు (ఆర్టీవో), ఏడుగుర�
Etela Rajender | ఇటీవల కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేత ఈటల రాజేందర్ భేటీ అవ్వడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈటల బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమ�
KCR Birthday | బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గాభవా
Pawan Kalyan | టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల�
Harish Rao | సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సి�
Niranjan Reddy | శాసనసభలో వనపర్తి జిల్లా సరళాసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. సరళాసాగర్ ప
Police Jobs | జనవరి 31న ఎల్బీ స్టేడియంలో వేల మంది సాక్షిగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్రెడ్డి.. త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. కొత్త పోస్టులు భర్తీ చేస్తామని చేసిన ప్రకటన ఉత్త ముచ్చటే�
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పందేరానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజ్మతుల్లా హుసేన్ను నియమిస్తూ శుక్రవ�
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు.